రాడార్ స్టేషన్కు ఎందుకు అనుమతిచ్చారో కేసీఆర్ను నిలదీయాలి.. బండి సంజయ్
Tue, Oct 15, 2024, 06:43 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 12:28 PM
జిల్లా వ్యాప్తంగా పారదర్శకంగా ధాన్యం సేకరణ చేపట్టాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేందుకు కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకొచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందేలా చూడాలన్నారు