రాడార్ స్టేషన్కు ఎందుకు అనుమతిచ్చారో కేసీఆర్ను నిలదీయాలి.. బండి సంజయ్
Tue, Oct 15, 2024, 06:43 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 07:06 PM
సూర్యాపేట జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ సైదులు ఆకాలంగా మరణించారు. ఇతని కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత స్కీమ్ ద్వారా రూ. 8లక్షల రూపాయల చెక్కును గురువారం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ జిల్లా పోలీసు కార్యాలయంలో అందించారు. సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది అని ఎస్పీ తెలిపారు. భద్రత పథకం సిబ్బంది కుటుంబాలకు బాసటగా ఉన్నది అన్నారు.