ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 13, 2024, 12:06 PM

వరి కొనుగోలులో తరుగు, మద్దతు ధర విషయంలో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూ నగేష్ హెచ్చరించారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని బలిజేపల్లి, జంగమాయపల్లి, కొనుగోలు కేంద్రాలు, సొలిపూర్ లోని సింధు ఆగ్రో ఇండస్ట్రీ, వనపర్తిలోని సప్తగిరి, సూరజ్ రైస్ మిల్, ఘనపూర్ మండలంలోని లక్ష్మి నరసింహ రైస్ మిల్ లను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa