ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిషన్ భగీరథ నీటి సరఫరాపై సర్వే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2024, 02:58 PM

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీటి సరఫరాపై ఇంటింటి సర్వే మొదలైంది. బుధవారం పీఏ పల్లి, కొండమల్లేపల్లి మండలాల్లో మిషన్ భగీరథ అధికారులు ఇంటింటికి వెళ్లి మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీ ఇంటికి నల్లా కనెక్షన్ ఉందా, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ఎన్ని రోజులకోసారి నీటి సరఫరా జరుగుతుంది. శుద్ధమైన నీరు అందుతుందా, నీళ్ళు సరిపోతున్నాయా అంటూ వివరాలు సేకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa