ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 02:41 PM

ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని 4, 23 వార్డులలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa