ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోల్డ్ మెడల్ సాధించిన దయ్యాల భాగ్యలక్ష్మిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 05:05 PM

మహబూబాబాద్ జిల్లా, మేజర్ గూడూరు  గ్రామ పంచాయితీ పరిధిలోని,  గొల్లగూడానికి చెందిన వికలాంగురాలు దయ్యాల భాగ్యలక్ష్మి, జాతీయస్థాయి త్రో బాల్ క్రీడోత్సవాల్లో అత్యుత్తమ ప్రతిభను కనపర్చి, స్వర్ణ పథకం సాధించి.
స్వగ్రామానికి విచ్చేసిన, ఆమె స్వగృహానికి తరలివెల్లినా, మేజర్ గూడూరు మండల మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ. నూనావత్ రమేష్ నాయక్, గూడూరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి. యాకూబ్ పాష లు శాలువతో సత్కరించి, ఆబినందించారు. వారితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కన్నబోయిన వెంకన్న యాదవ్, మండల మల్లేష్ యాదవ్, కోరి కుమారస్వామి యాదవ్, మాజీ వార్డు మెంబర్ గోపగాని యాదగిరి గౌడ్, పెసరి శివ, ఎండి. ఖదీర్, మంగీలాల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa