కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు.
ఈ మేరకు కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa