మంత్రి సీతక్క చేతుల మీదుగా రేపు సంచార చేపల విక్రయ వాహనాలు పంపిణీ చేయనున్నారు. ప్రజా భవన్ వేదికగా ఉదయం 9.30గంటలకు వాహనాలను మంత్రి ప్రారంభించనున్నారు.
తొలి విడతలో 25వాహనాలను లబ్ధిదారులకు అందించనున్నారు. చేపలతో పాటు చేపల వంటకాలను విక్రయించేలా ఈ వాహనాలను పంపిణీ చేయనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు దాదాపు రూ.10.38లక్షలు కాగా.. లబ్దిదారులకు 60శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa