ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 5 నుంచి రైతు భరోసా దరఖాస్తులు స్వీకరణ?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 02, 2025, 04:31 PM

తెలంగాణలో సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే సర్వే, శాటిలైట్‌ మ్యాపింగ్‌ ద్వారా సాగు భూములు గుర్తించి జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశముంది. అయితే ఈనెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa