ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజీవ్ యువ వికాసం లబ్దిదారులకు జూన్ 10-15 వరకు శిక్షణ: భట్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 07:30 PM

 రాజీవ్ యువ వికాసం లబ్దిదారులకు జూన్ 10-15 వరకు శిక్షణ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించి అధికారులతో సమీక్ష చేపట్టారు. జూన్ 15 తర్వాత రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని తెలిపారు. OCT 2 నాటికి దశలవారీగా 5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. తొలి విడతలో రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క వెల్లడించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa