15 ఏళ్ల బాలికపై ఆరుగురు నిందితులు రెండు సార్లు సామూహిక అత్యాచారం చేసిన హృదయ విదారక సంఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు ఆరు నెలల క్రితం బాలికపై అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించాడు. కొన్ని రోజుల తర్వాత, ఆ వీడియోను ఉపయోగించి బాలికను బెదిరించి మళ్ళీ అత్యాచారం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa