ట్రెండింగ్
Epaper    English    தமிழ்

84 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 01:03 PM

మంగళవారం దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దామగ్నపూర్ లో 84 లక్షల నిధులతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, బస్టాండ్, అంగన్వాడీ భవన నిర్మాణంకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa