ప్రముఖ కమ్యూనిస్ట్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. సురవరం ఆస్తిని ప్రజలకు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చింది. సుధాకర్ రెడ్డికి వారసత్వంగా వచ్చిన నాలుగున్నర ఎకరాల భూమిని ప్రజా, యువజన అవసరాల కోసం వినియోగించాలని ఆయన భార్య విజయలక్ష్మి కోరారు. సురవరం సుధాకర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రికి డొనేట్ చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa