TG: హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రజా రవాణా సేవలను మరింత విస్తరిస్తున్నామని టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఐటీ కారిడార్లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. త్వరలోనే మరో 275 ఈ-బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మెట్రో డీలక్స్ బస్సులను అద్దెకు ఇస్తున్నామని, ఐటీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.మని, ఐటీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa