ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన బంగారం ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 10:22 AM

బంగారం ధరలు బుధవారం మళ్లీ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.800 పెరిగి రూ.98,050కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.880 పెరిగి రూ.1,06,970 పలుకుతోంది. వెండి ధర ఆల్ టైం రికార్డుకు చేరింది. కేజీ వెండిపై రూ.900 పెరగడంతో రూ.1,37,000 వద్ద ధర పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa