తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉదయం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. నిన్న శ్రీవారిని 63,023 మంది దర్శించుకున్నారు.
19,091 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారికి హుండీ ఆదాయం రూ.3.15 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa