ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేపట్టారు.
96 కంటి రోగులకు 73 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు జయసింహ, ప్రతినిధులు నరేందర్ రెడ్డి, నాగభూషణం, సుదర్శన్ గుప్తా, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |