ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులివెందుల ఉపఎన్నిక.. ఓటు వేయని వైసీపీ అభ్యర్థి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 12, 2025, 07:42 PM

 పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రచారంలో నిమగ్నమై సొంతూరు తుమ్మలపల్లిలో వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఈ విషయాన్ని గ్రహించడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఉపఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. పులివెందులలో 74.57శాతం ఓటింగ్ నమోదవ్వగా.. ఒంటిమిట్టలో 70శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa