ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 07:27 PM

ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారుల టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేయనున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వెల్లడించింది. ఇకపై టోల్ చెల్లింపులు ఫాస్టాగ్, UPI ద్వారానే స్వీకరించబడతాయని తెలిపింది. హైవేలపై అంతరాయంలేని ప్రయాణం, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ముందుగానే ఫాస్టాగ్ లేదా UPI సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa