ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో బారులు తీరిన ప్రయాణికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 01, 2020, 12:06 PM

విజయవాడలో బారులు తీరిన ప్రయాణికులు.దాదాపు రెండున్నర నెలల తర్వాత ప్రయాణికులతో కళకళలాడుతూ ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ . నేటి నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో  రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్న ప్రయాణికులు . రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే తరలివొచ్చిన ప్రయాణికులు. వందల సంఖ్యలో వస్తున్న ప్రయాణికులతో రోడ్డు పైకి క్యూ. స్టేషన్‌లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేలపై గుర్తులు. స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులకు పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపుతున్న అధికారులు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa