ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ లక్ష్యం 328 పరుగులు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 18, 2021, 12:36 PM

ఆస్ట్రేలియాతో బ్రిస్పేన్ లో గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో 327 పరుగులకు కంగారులు ఆలౌట్ అయ్యారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ లలో స్మిత్(55), వార్నర్(48), మార్కస్ హ్యారీస్(38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో సిరాజ్ ఐదు వికెట్లు తీయగా, ఠాకూర్ నాలుగు వికెట్లు కూల్చాడు. సుందర్ ఒక వికెట్ తీసుకున్నాడు. భారత్ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని కంగారులు ఉంచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa