విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. బంద్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి లోకేష్ పర్యటన ఉండనుంది.అనంతపురం జిల్లాలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని భాజపా నేత సత్యకుమార్ ఖండించారు. ట్విట్టర్లో ఆయన విద్యార్థులపై దాడిపై సీఎం జగన్ను ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa