ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 1న తిరుమలకు రాష్ర్టపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 24, 2017, 12:27 PM

న్యూఢిల్లీ : రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుమలకు రానున్నారు. సెప్టెంబర్ 1న తిరుమల శ్రీవారిని కోవింద్ దర్శించుకోనున్నారు. 2వ తేదీన తిరుపతిలో పర్యటించనున్నారు రామ్ నాథ్ కోవింద్. రాష్ర్టపతి పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కోవింద్ రాష్ర్టపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమలకు రావడం ఇదే తొలిసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa