ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నమీబియా ఎడారిలో 500 ఏళ్ల నాటి పురాతన నౌక, భారీ ఖజానా లభ్యం

international |  Suryaa Desk  | Published : Thu, Jan 01, 2026, 10:32 AM

ఆఫ్రికాలోని నమీబియాలో నమీబియా ఎడారిలో 2008లో వజ్రాల తవ్వకాల సందర్భంగా శాస్త్రవేత్తలకు 500 ఏళ్ల నాటి 'బోమ్ జీసస్' అనే పురాతన నౌక లభ్యమైంది. ఈ నౌకలో దాదాపు 2వేల బంగారు నాణేలు, వెండి నాణేలు, వందల కిలోగ్రాముల రాగి కడ్డీలు, జంతువుల దంతాలు బయటపడ్డాయి. ఇది వాణిజ్య నౌక అని, 1533లో ఆఫ్రికా నుంచి భారత్‌కు వెళుతుండగా, నమీబియా తీరాన్ని తాకిన మంచు తుపాను కారణంగా మునిగిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa