పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం రగడపై కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు. నెల్లిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని హైకోర్టులో అశోక్ గజపతి రాజు పిటిషన్ వేశారు. పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం అవకాశం ఉంది. రామతీర్థం కోదండరాముని ఆలయ పునర్నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో తనను అవమాన పరిచారని, ఆలయ అనువంశిక ధర్మకర్తను అవమానించారని వాదనలు వినిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa