ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 02:25 PM

అనంతపురం నగరంలో టవర్ క్లాక్ బ్రిడ్జి పనులు ప్రారంభం కానున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ ఆంక్షలు అధికారులు విధిస్తున్నారు. బళ్లారి, కళ్యాణదుర్గం నుంచి వచ్చే ఆర్టీసీ మరియు అన్ని వాహనాలు సోములదొడ్డి నుండి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటాయి. బెంగళూరు, తాడిపత్రి, రాప్తాడు నుంచి వచ్చే వాహనాలు యధాతదం. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని తెలిపారు. ఇది వరకే అనంతపురం కమిషనర్ కూడా ఈ విషయాన్ని తెలిపపారు. అనంత అభివృద్ధి పధంలో ఇది ఒక మైలు రాయ్ గా చెప్పవచ్చు. వాహనాదారులు గమనించి అనంత అభివృద్ధి కి సహకరిచగలరు. అనంతపురం బళ్లారి బైపాస్ నుండి పంగల్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రొడ్డు పనులు శర వేగంగా జరుగుతున్నాయి. పనులు దక్కించుకున్న గుత్తేదారురులు యస్ ఆర్ కన్ ట్రాక్షన్స్ వారు మెరుపు వేగంతో పనులు చేస్తున్నారు. దాదాపుగా డ్రైనేజీ పనులు పూర్తి కావచ్చాయ్. గతంలో కూడా గుత్తి రోడ్డు సోములదొడ్డి నుండి పాతురు వరకు సుందరంగా గడువు ముందే పనులు పూర్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa