కేరళలో గత 24 గంటల్లో 2,560 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.గత 24 గంటల్లో మొత్తం 43,210 నమూనాలను పరీక్షించారు.దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 52,54,974కి చేరింది.అదే సమయంలో 2,150 మంది ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నారు, రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 51,86,737కి చేరుకుంది.30 మంది కరొనతో మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 48,184కి చేరింది.రాష్ట్రంలో ప్రస్తుతం 19,359 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa