ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశీ విద్యకు గ్రహణం: టీడీపీ నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 11:53 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయంలో విదేశీ విద్యకు గ్రహణం పట్టిందని వినుకొండ తెలుగు యువత నాయకులు అన్నారు. జనవరి మాసంలో ఉద్యోగ నియామకాలు చేపట్టి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్న తెలిపిన ముఖ్యమంత్రి ఆ ఊసే లేకుండా చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు 62 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 10 న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన చెప్పటనున్నామన్నారు. అలాగే ప్రతి ఏటా టెట్, డీఎస్ఈ నిర్వహించాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa