కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన సినిమా 'తిరుచిత్రం బలం'. ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో కాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టు 18 రిలీజ్ కానుంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa