ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్ 'తిరుచిత్రం బలం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 10:36 PM

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన సినిమా 'తిరుచిత్రం బలం'. ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఈ  సినిమాలో రాశి ఖన్నా, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో కాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ  సినిమాకి సంగీతం అందించారు. తాజాగా ఈ  సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ  సినిమా ఆగస్టు 18 రిలీజ్ కానుంది.  ఈ  సినిమాని సన్ పిక్చర్స్ నిర్మించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa