ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ నటి నీతూచంద్ర సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 11:59 AM
జీతం తీసుకుని భార్యగా ఉంటే నెలకు రూ.25 లక్షలు ఇస్తానని ఓ పెద్ద వ్యాపారవేత్త తనకు ఆఫర్ చేశాడని బాలీవుడ్ నటి నీతూచంద్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. 13 జాతీయ అవార్డులు గెలుచుకున్న వారితో పనిచేసినప్పటికీ తనకిప్పుడు చేతిలో పనిలేదని, తన వద్ద డబ్బు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. 2005లో ‘గరం మసాలా’ సినిమాతో నీతూ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa