బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న లేటెస్ట్ మూవీ ‘స్వాతిముత్యం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. దర్శకుడు లక్ష్మణ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటించింది. ఇప్పుడు రిలీజ్ కి దగ్గర పడుతుండగా లేటెస్ట్ గా సెన్సార్ ని అయితే ఈ చిత్రం కంప్లీట్ చేసుకుంది.మరి ఈ చిత్రానికి అయితే సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు.