ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జున సాగర్‌కు పెరిగిన వరద..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 01:50 PM

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద పెరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ప్రస్తుతం డ్యామ్‌కు 95వేల క్యూసెక్కులకుపైగా వరద వస్తుండగా.. అధికారులు ఆరుగేట్లను ఎత్తిన అధికారులు. పూర్తి నీటిమట్టం 590 అడుగుల మేర నీరున్నది. ప్రస్తుతం, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలున్నది. అవుట్‌ ఫ్లో 95,469 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa