ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన అఖిలపక్ష కమిటి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 07:40 PM

తెలంగాణ రాష్ట్రం రాకపూర్వము కర్నూల్ డిపో నుండి అయిజ మీదుగా రాయచూర్ బస్సులు గద్వాల డిపో నుండి ఉన్నాయి. అయిజ నుండి మంత్రాలయం వరకు ఒక్క బస్సు మాత్రమే ఉన్నది. దీంతో సుమారు 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గట్టు మండలం అనేక ప్రాంతాల ప్రజలు తెలంగాణ బస్సు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయిజ నుండి బలిగెర మీదుగా ఎరగెర వరకు బస్సులు నడపాలని డిపో మేనేజర్ కు శుక్రవారం అఖిల పక్ష కమిటి వినతి పత్రం అందజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa