ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మాటలు నమ్మొద్దు: మంత్రి శ్రీధర్ బాబు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 06, 2024, 03:54 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ప్రస్తుతం అందుతున్న పథకాలు అన్నీ కొనసాగుతాయని, ఈ సర్వే చేసిన తర్వాత కొన్ని స్కీమ్‎లు రద్దు చేస్తారనే మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి ఆర్థిక, సామాజిక, విద్యా, కులానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడమేనని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa