ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిక్కీ పగలగొట్టి నగదు అపహరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 02:07 PM

ద్విచక్ర వాహనంలో ఉంచిన నగదు చోరీకి గురైన ఘటన సోమవారం పట్టణంలో జరిగింది. సీఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం నిరంజన్ అనే వ్యక్తి విక్రయించిన పత్తిని సంబంధించిన రూ. 3 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి.
నగదు డ్రా చేసి బైక్ డిక్కిలో పెట్టుకొని బయలుదేరాడు. మధ్యలో మెడికల్ షాప్ లో మందులు కొనుగోలు చేసి, తిరిగి వాహనం వద్దకు రాగా అప్పటికే గుర్తుతెలియని వ్యక్తులు డిక్కీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa