నర్సాపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో శ్రీ కేతకి భ్రమరాంబ మల్లిఖార్జున స్వామీ జాతర మహోత్సవమునకు తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ ని, బీజేవైఎం రాష్ట్ర నాయకులు అర్వింద్ వాల్దాస్ బుధవారం ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ బీజేవైఎం నాయకులు ఉదయ్ గౌడ, నర్సాపూర్ పట్టణ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మహేందర్, మెదక్ జిల్లా బీజేవైఎం నాయకులు పోతురాజు అనిల్, బండి వేణు, నితిన్ పాల్గొన్నారు.