ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి ని సన్మానించిన పీఏసీఎస్ వైస్ చైర్మన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 02:15 PM

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భువనగిరి పీఏసీఏస్ వైస్ చైర్మన్ కెతావత్ మహేందర్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. గురువారం భువనగిరి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారానికి వచ్చిన సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa