ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు: పొన్నం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2025, 08:06 PM

కులగణన సర్వే పూర్తి చేసుకొని నివేదికను సమర్పించిన ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. FEB 4-2024 కేబినెట్ తీర్మానం చేసుకొని, అదే నెల 16న అసెంబ్లీలో మంత్రిగా సర్వే తీర్మానాన్ని ప్రవేశపెట్టాను. ప్రజలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వ పథకాల్లో సరైన న్యాయం జరగాలంటే భవిష్యత్‌లో ఈ నివేదిక ఉపయోగపడనుంది. ఇచ్చిన మాటకి కట్టబడి దేశానికి దిక్సూచిలా తెలంగాణ మారింది' అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa