ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేణుక ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొన్న జంపన ప్రతాప్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 02:36 PM

కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి సంజీవయ్య నగర్ కాలనీ లోని శ్రీ రేణుక దేవి ఎల్లమ్మ కళ్యాణం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భముగా ప్రత్యేక పూజలతోపాటు అమ్మవారి కళ్యాణ మహోత్స వమ్ లో పాల్గొన్నారు. శాందార్గిరి కుటుంబసభ్యులు శ్రీను, అరుణ, దుర్గయ్య, వరప్రసాద్, రవి, కిరణ్, పవన్, సాయి, తేజ, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa