సీఎంఓ కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాకు పదోన్నతి దక్కింది. ఇప్పటిదాకా ఆయన సీఎంఓ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది జనవరి 1నుంచి ఆయనకు కార్యదర్శి హోదా లభించింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో కార్తికేయ మిశ్రా కార్యదర్శి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. కేంద్ర సర్వీసుల్లో కార్తికేయ మిశ్రా జాయింట్ సెక్రటరీ హోదాలో ఉంటారు. రాష్ట్ర సర్వీసులో మాత్రం కార్యదర్శిగా ఉంటారు.
![]() |
![]() |