ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అన్నప్రసాదంలో మరో ఐటమ్

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 01:35 PM

తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కొండపై ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం మెనూలో మరో స్పెషల్ ఐటమ్‌ను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శనగపప్పు వడలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి స్వామి వారికి నైవేద్యంగా పెట్టి, అనంతరం భక్తులు వడ్డించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com