ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ప్రాజెక్టు గ్యాలరీ పూర్తి సందర్భంగా పైలాన్‌ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 12, 2018, 11:21 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పోలవరం ప్రాంతంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గ్యాలరీ పూర్తి సందర్భంగా సీఎం చంద్రబాబు పైలాన్‌ను ఆవిష్కరించారు. మరికాసేపట్లో చంద్రబాబు ప్రాజెక్టు గ్యాలరీ వాక్‌ను ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు అసెంబ్లి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పోలవరం సందర్శనకు ప్రజాప్రతినిధులు బస్సులో ఇక్కడికి చేరుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa