ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 03:12 PM

పామూరు సర్కిల్ పరిధిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని పామూరు సీఐ రామా నాయక్ అన్నారు. శనివారం చంద్రశేఖరపురంలో కేంద్ర పారామెలటరీ బలగాలతో కవాతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా తమ ఓటు వేసుకునేందుకు భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు వేసుకోవచ్చు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa