ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందిగామలో కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 07:42 AM

కృష్ణా జిల్లా నందిగామలో కలకలం రేగింది. గోతిలో పడిన కారులో ఓ మృతదేహం బయటపడింది. ఈ ఘటన ఐతవరం సమీపంలోనిచోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన గోతిలో పడిన కారులో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా పడి ఉన్న వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతుడు విజయవాడకు చెందిన జయరాజుగా గుర్తించారు. ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎండీగా భావిస్తున్నారు. కుటుంబ కలహాల నేపధ్యంలో హత్య చేసి ఇక్కడ పడేశారా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. అన్న కోణం పోలీసులు విచారిస్తున్నారు. జయరాజు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీగా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa