తెలుగుదేశం పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు . 126 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల విడుదల చేసింది. వీటిలో విజయనగరం జిల్లాలో 7 నియోజకవర్గాలకు టిడిపి అభ్యర్ధులు ఖరారయ్యారు.
1. బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు
2. ఎస్.కోట - కోళ్ల లలిత కుమారి
3. సాలూరు - ఆర్పీ భాంజ్ దేవ్
4. కురుపాం - జనార్ధన్ ధత్రాజ్
5. పార్వతీపురం - బొబ్బిలి చిరంజీవులు
6. చీపురుపల్లి - కిమిడి నాగార్జున
7. గజపతి నగరం - కేఏ నాయుడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa