ఎన్నికల సమయం లో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ మంచి పేరు తెచుకుంటానని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ కానీ జగన్ చేస్తున్న చర్యల పట్ల సంచలన వ్యాఖ్యలు చేసారు. మేనిఫెస్టో లో ప్రకటించినట్లు మీరు రైతులకు రూ .12500 ఇస్తానని తెలిపారు. కానీ మోడీజీ రైతులకి ఇచ్చే రూ .6000 లను కలుపుకొని ఇలా చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు కన్నా. జగన్ హామీలని అన్నిటిని నెరవేరుస్తాన్నారు, కానీ వాటికీ కొన్ని షరతులని అప్లై చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. ప్రతి పని లోను జగన్ తన మార్క్ రాజకీయాన్ని చాటుకుంటూనే, అన్ని విషయాల్లో చాల స్ట్రిక్ట్ రూల్స్ ని ఫాలో అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa