ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హుజూర్‌నగర్‌ ఎన్నికపై టీడీపీ మంతనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 08:11 PM

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ సీనియర్‌ నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌లో పార్టీ తరపున అభ్యర్థిని నిలపాలని పలువురు నేతలు ఆయనకు సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌ టీడీపీ అభ్యర్థిగా నన్నూరి నర్సిరెడ్డి, చావా కిరణ్మయి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమచారం.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa