ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిన్నా టవర్ ఇష్యూ.. హోం మంత్రి సుచరిత స్ట్రాంగ్ వార్నింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 01:19 PM

ఏపీ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారిన మజిన్నా టవర్ అంశంపై హోం మంత్రి సుచరిత స్పందించారు. ఏ ఉద్దేశంతో నైనా ఉన్న కట్టడాలు తొలగించాలనడం సరికాదన్న ఆమె, శాంతి భద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోబోమని గట్టిగా హెచ్చరించారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన చిహ్నాలను తొలగించాలనడం మంచి పద్దతి కాదన్నారు. దేశ విభజనకు కారణం అయిన జిన్నా పేరుతో ఉన్న టవర్ కు ఆ పేరు తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa