కిషోర్ తిరుమల డైరెక్షన్ లో శర్వానంద్ అండ్ రష్మిక నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది.ఈ సినిమా నైజాంలో 80లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.ఖుష్బు సుందర్,రాధిక శరత్కుమార్,ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని SLV సినిమాస్ బ్యానర్పై నిర్మించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa