నటకిరీటి రాజేంద్రప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "అనుకోని ప్రయాణం". యాపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డీవై జగన్ మోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, వెంకటేష్ డైరెక్ట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీని ఫిక్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. పోస్టర్ ప్రకారం, అనుకోని ప్రయాణం మూవీ అక్టోబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa